మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పద్మ గూడెం గ్రామానికి చెందిన పరాల.మేఘన కు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన *రూ.5 లక్షల రూపాయల చెక్కును* వారి నివాసానికి వెళ్ళి అందజేసిన *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు*. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,సర్పంచ్ బొగ్గం రజిత,టౌన్అధ్యక్షులు అడపా అప్పారావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: