CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రూ.5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పద్మ గూడెం గ్రామానికి చెందిన  పరాల.మేఘన కు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన *రూ.5 లక్షల రూపాయల చెక్కును* వారి నివాసానికి వెళ్ళి అందజేసిన *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు*. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,సర్పంచ్ బొగ్గం రజిత,టౌన్అధ్యక్షులు అడపా అప్పారావు, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: