మన్యం టీవీ, హైదరాబాద్:ఈరోజు హైదరాబాదు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు
రేగా కాంతారావు ని విప్ చాంబర్ లో ట్రైబల్ వెల్ఫేర్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్షులు బుగ్గ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్, పిడి, పోస్టులు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.వీరునాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్ పుట్ట శంకరయ్య, రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్. బాల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొమరం వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: