మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం చిన్న రాయి గూడెం గ్రామానికి చెందిన సొందే దక్షాన్షు మౌర్యాన్ మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, నియోజకవర్గ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల కృష్ణ,ఆవుల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: